బియ్యంతో వండిన అన్నంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది.
అన్నం వల్ల కడుపునిండుతుందే తప్ప శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.
పాలిష్ బియ్యంను తినడం వల్ల స్థూలకాయం వచ్చే చాన్స్ ఉంది.
టైప్ 2 డయాబెటిస్ సైతం వస్తుంది.
ప్రపంచంలో చైనా తర్వాత ఎక్కువ మంది డయాబెటిస్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్న వారు మన ఉన్నారు.
కరోనా బారిన పడిన వారిలోనూ డయాబెటిస్ వస్తుంది ఓ అధ్యయనంలో తేలింది.
కరోనా బారిన పడిన వారిలోనూ డయాబెటిస్ వస్తుంది ఓ అధ్యయనంలో తేలింది.
వైట్ రైస్కు ప్రత్యామ్నాయ దాలియా, బార్లీ, ఓట్స్, బ్రకోలీ, క్యాబేజి, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవాలి.
డాలియా (గోధుమ రవ్వ) మంచి టేస్టుతో ఉంటుంది.
సూప్, కిచిడీ లేదా ఉప్మా వంటివి చేసుకోవచ్చు.