బియ్యంతో వండిన అన్నంలో  గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది.

అన్నం వల్ల కడుపునిండుతుందే తప్ప శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.

పాలిష్ బియ్యంను తినడం వల్ల స్థూలకాయం వచ్చే చాన్స్ ఉంది.

టైప్ 2 డయాబెటిస్ సైతం వస్తుంది.

ప్రపంచంలో చైనా తర్వాత ఎక్కువ మంది డయాబెటిస్‌ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్న వారు మన ఉన్నారు.

కరోనా బారిన పడిన వారిలోనూ డయాబెటిస్ వస్తుంది ఓ అధ్యయనంలో తేలింది.

కరోనా బారిన పడిన వారిలోనూ డయాబెటిస్ వస్తుంది ఓ అధ్యయనంలో తేలింది.

వైట్ రైస్‌కు ప్రత్యామ్నాయ దాలియా, బార్లీ, ఓట్స్, బ్రకోలీ, క్యాబేజి, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవాలి.

డాలియా (గోధుమ రవ్వ)  మంచి టేస్టుతో ఉంటుంది.

సూప్, కిచిడీ లేదా ఉప్మా వంటివి చేసుకోవచ్చు.